2000 మంది కొత్త ఒమానీ టీచర్ల నియామకానికి రంగం సిద్ధం
- May 24, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో కలిసి 2000 మంది కొత్త ఒమనీ టీచర్ల నియామకానికి చేపట్టిన కసరత్తులు ఓ కొలిక్కి వచ్చాయి. 202-22 విద్యా సంవత్సరానికి గాను ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహకారంతో టీచర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. 2,364 టీచర్లు ఎంప్లాయిమెంట్ టెస్టుల్ని పూర్తి చేశారు. జూన్ నెలాఖరున ఫలితాల్ని వెల్లడిస్తారు. ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా ఈ వివరాలు వెల్లడవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







