ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో
- May 24, 2021
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం పాగల్. ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వచ్చాయట. అయితే విశ్వక్ సేన్ అండ్ మేకర్స్ మాత్రం ఓటీటీ విడుదలకు నో చెప్పారట. తొలుత ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ . కానీ థియేటర్లలో విడుదల చేస్తే బిజినెస్ ఎక్కువగా ఉంటుందని విశ్వక్ సేన్ ఆలోచన మేరకు మేకర్స్..బిగ్ స్క్రీన్ పైనే సినిమాను చూపించాలని ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. థియేటర్లు రీఓపెన్ అయిన వెంటనే పాగల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







