ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో
- May 24, 2021
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం పాగల్. ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వచ్చాయట. అయితే విశ్వక్ సేన్ అండ్ మేకర్స్ మాత్రం ఓటీటీ విడుదలకు నో చెప్పారట. తొలుత ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ . కానీ థియేటర్లలో విడుదల చేస్తే బిజినెస్ ఎక్కువగా ఉంటుందని విశ్వక్ సేన్ ఆలోచన మేరకు మేకర్స్..బిగ్ స్క్రీన్ పైనే సినిమాను చూపించాలని ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. థియేటర్లు రీఓపెన్ అయిన వెంటనే పాగల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









