ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో
- May 24, 2021
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం పాగల్. ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వచ్చాయట. అయితే విశ్వక్ సేన్ అండ్ మేకర్స్ మాత్రం ఓటీటీ విడుదలకు నో చెప్పారట. తొలుత ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ . కానీ థియేటర్లలో విడుదల చేస్తే బిజినెస్ ఎక్కువగా ఉంటుందని విశ్వక్ సేన్ ఆలోచన మేరకు మేకర్స్..బిగ్ స్క్రీన్ పైనే సినిమాను చూపించాలని ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. థియేటర్లు రీఓపెన్ అయిన వెంటనే పాగల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక







