ఏపీలో కరోనా కేసుల వివరాలు
- May 26, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,120 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,285 కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా మరోవైపు కరోనాతో 99 మంది మృతి చెందారు.తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,27,390కి చేరింది.అటు మృతుల సంఖ్య 10,427కి చేరింది. ఇక ఇప్పటివరకు కరోనాతో 14,24,859 మంది కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులున్నాయి.ఇవ్వాళ్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 కరోనా టెస్టులు నిర్వహించారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







