లాక్డౌన్ను విజయవంతం చేయాలి:సీపీ అంజనీకుమార్
- May 27, 2021
హైదరాబాద్: నగరంలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం నార్త్జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీపీ మాట్లాడుతూ నార్త్జోన్ పరిధిలో ఎక్కువగా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయన్నారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఉందని తెలిపారు.ఫేక్ ఐడి కార్డ్స్ నకిలీ పాస్లు తీసుకుని రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5 వేల నుండి 6 వేల వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు.ఈరోజు నార్త్ జోన్లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్డౌన్ను విజయవంతం చేయాలని సీపీ అంజనీకుమార్ కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







