సౌదీలో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్..వ్యాక్సిన్ తీసుకునోళ్లకే పర్మిషన్
- May 28, 2021
సౌదీ: వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహిస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం...దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వినోద కార్యక్రమాల నిర్వహణకు పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు, కోవిడ్ వ్యాక్సిన్ కు లింక్ పెట్టింది ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే వినోద కార్యక్రమాలకు అనుమతివ్వనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఈవెంట్ వేదిక పూర్తి సామర్ధ్యంలో 40 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







