జూన్ 1 నుంచి మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్న కువైట్
- May 31, 2021కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), జూన్ 1 నుంచి ఆగస్టు చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఇప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎండ సమయంలో వర్క్ బ్యాన్ విధిస్తున్నారు. యజమానులు పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటించాలని, లేబర్ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్