జూన్ 1 నుంచి మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్న కువైట్
- May 31, 2021
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), జూన్ 1 నుంచి ఆగస్టు చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఇప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎండ సమయంలో వర్క్ బ్యాన్ విధిస్తున్నారు. యజమానులు పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటించాలని, లేబర్ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







