దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా...
- March 06, 2016
దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. హస్తినలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఉదయం గుజరాత్లోకి పది మంది వరకు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన విషయం విదితమే. భద్రత కట్టుదిట్టం చేసిన గుజరాత్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







