దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా...
- March 06, 2016
దేశ రాజధాని హస్తినలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. హస్తినలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ ఉదయం గుజరాత్లోకి పది మంది వరకు ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించిన విషయం విదితమే. భద్రత కట్టుదిట్టం చేసిన గుజరాత్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







