ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ ఆఫర్లు..
- March 06, 2016
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నిర్ణీత సర్వీసులపై ఆఫర్లను ప్రకటించింది. ఇవి రూ.1,099 నుంచి మొదలవుతాయి. 1 అక్టోబర్ 2016 నుంచి 22 మే 2017 మధ్య ప్రయాణాల కోసం ఆన్లైన్లో మార్చి 7 నుంచి 13 వరకు టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది.ఇవి కేవలం ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్ సర్వీసులపైనే వర్తిస్తాయి. రూ.1099 మొదలయ్యే ఈ ధరలు బెంగళూరు, విశాఖపట్టణం, గువహటి, కోచి, ఇంఫాల్, గోవా, దిల్లీ వంటి నగరాలకు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









