యూఏఈ: ఔట్ డోర్ వర్కర్స్ కోసం 3 నెలల మిడ్ డే బ్రేక్ ప్రకటన
- June 02, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ (మోహ్రె), మూడు నెలల మిడ్ డే బ్రేక్ (ఔట్ డోర్ కార్మికుల కోసం) ప్రకటించింది. జూన్ 15 నుంచి ఇది అమల్లోకి రానుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో.. అంటే, ఎండ నేరుగా తగిలే ప్రాంతాల్లో కార్మికులు పని చేయడం నిషేధం. జూన్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 15న ఈ బ్యాన్ ముగుస్తుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







