కమర్షియల్ యాక్టివిటీస్ మీద నిషేధం తొలగింపు
- June 02, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, కమర్షియల్ యాక్టివిటీస్ మీద వున్న బ్యాన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, కాంప్లెక్సులు అలాగే షాపులు, రెస్టారెంట్లు, కేఫ్స్ వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యంతోనే వినియోగదారులకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలోకి 12 ఏళ్ళ లోపు చిన్నారుల్ని కూడా అనుమతిస్తూ తాజాగా సుప్రీం కమిటీ నిర్ణయాల్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







