కోవిడ్ 19: ఏడు మసీదుల్ని రెండు వారాలపాటు మూసివేత
- June 02, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ మీద పోరాటంలో భాగంగా ఏడు మసీదుల్ని నేషనల్ మెడికల్ టీమ్ తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మసీదుల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ మసీదుల వివరాల్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. బహ్రెయిన్ ఇటీవలే శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మసీదుల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది వర్షిపర్స్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







