కోవిడ్ 19: ఏడు మసీదుల్ని రెండు వారాలపాటు మూసివేత
- June 02, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ మీద పోరాటంలో భాగంగా ఏడు మసీదుల్ని నేషనల్ మెడికల్ టీమ్ తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మసీదుల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ మసీదుల వివరాల్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. బహ్రెయిన్ ఇటీవలే శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మసీదుల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది వర్షిపర్స్.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







