కోవిడ్ 19: ఏడు మసీదుల్ని రెండు వారాలపాటు మూసివేత
- June 02, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ మీద పోరాటంలో భాగంగా ఏడు మసీదుల్ని నేషనల్ మెడికల్ టీమ్ తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మసీదుల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ మసీదుల వివరాల్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. బహ్రెయిన్ ఇటీవలే శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మసీదుల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది వర్షిపర్స్.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







