ఒమన్: కొత్తగా 1173 కోవిడ్ పాజిటివ్ కేసులు, 15 మరణాలు
- June 03, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 1173 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 220702గా వుంది. మొత్తం 202021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా 2385 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







