చిక్కుకుపోయిన భారతీయుల సమస్యలపై రాయబారి చర్చలు

- June 03, 2021 , by Maagulf
చిక్కుకుపోయిన భారతీయుల సమస్యలపై రాయబారి చర్చలు

కువైట్: భారత రాయబారి శిబి జార్జి, వర్చువల్ విధానం ద్వారా రాయబారి సమి అబ్దుల్ అజీజ్ అల్ హమాద్ (కాన్సులర్ ఎఫైర్స్ అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్)తో ‘చిక్కుకుపోయిన’ భారతీయుల వలసదారుల సమస్యలపై చర్చించారు. వివిధ కారణాలతో చిక్కుకుపోయిన భారతీయులు, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కువైట్ దేశంలో కేవలం నాలుగు వ్యాక్సిన్లకే ఆమోదం వుందనీ, అయితే భారతీయుల్లో చాలామంది కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ మాత్రమే తీసుకున్నారని ఈ సందర్భంగా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు సహా, భారత ఇంజనీర్ల విషయంపైనా చర్చించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com