పాత టైర్ల కారణంగా ప్రమాదం: 500 దిర్హాముల జరీమానా అంటూ హెచ్చరిక
- June 05, 2021
అబుధాబి: సరిగా లేని టైర్లను వాహనదారులు వినియోగించరాదంటూ అబుధాబి పోలీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అబుదాబీ పోలీసులు.ఈ వీడియోలో పాత టైర్ల కారణంగా ఓ వాహనం ప్రమాదానికి గురైన విషయాన్ని పొందుపరిచారు. పాడైపోయిన టైర్లతో వాహనాలు తిరిగితే 500 దిర్హాములు జరీమానా విధిస్తామని అబుధాబి పోలీస్ హెచ్చరించారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడైపోయిన టైర్లతో పెను ప్రమాదం పొంచి వుంటుంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







