షార్జాకి విమానాల్ని పునఃప్రారంభించనున్న ఖతార్ ఎయిర్ వేస్
- June 07, 2021
దోహా: ఖతార్ ఎయిర్ వేస్, షార్జాకి విమానాల్ని పునఃప్రారంభించనుంది. జులై 1 నుంచి విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజూ ఓ విమానం యూఏఈలోని షార్జాకి బయల్దేరనుంది. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్ని ఇందుకు వినియోగించనున్నారు. వీటిల్లో 22 ఫస్ట్ క్లాస్ సీట్లు, 232 ఎకానమీ సీట్లు వుంటాయి. యూఏఈలోని దుబాయ్ వంటి ప్రాంతాలకు షార్జా విమానాశ్రయం గేట్ వే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









