రైలు కింద పడి ఒలింపిక్స్ అధికారి ఆత్మహత్య
- June 07, 2021
టోక్యో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వబోతున్న జపాన్లో విషాదం చోటు చేసుకుంది. జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ)కి చెందిన ఓ అధికారి సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. యసుశి మోరియా అనే 52 ఏళ్ల ఆ అధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది ఆత్మహత్యలాగే కనిపిస్తోందని మాత్రం వాళ్లు చెప్పారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









