కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి -ఉత్తమ్‌ కుమార్

- June 07, 2021 , by Maagulf
కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి -ఉత్తమ్‌ కుమార్

హైదరాబాద్: ఏపీలో చేపడుతున్నట్టు తెలంగాణలో కూడా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు..పేదలను దోచుకుంటున్నాయని ఆయన అన్నారు.కరోనా పేరుతో వసూలు చేసిన ఫీజులను తిరిగి బాధితులకు ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఎక్కడా అమలవడంలేదన్నారు. ఈ నెల 14న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com