కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు
- March 06, 2016
కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. శనివారం ఉదయం కైరో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం యొక్క సాంస్కృతిక సహచరి కార్యాలయం సమీపంలో ఈ సంఘటన నెలకొంది. ఈ పేలుడు లో ఈజిప్షి పౌరులకు చెందిన 6 వాహనాలు ధ్వంసం కాబడ్డాయి. ఈజిప్ట్ సుల్తానేట్ రాయబారిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆలీ అల్ హారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక సహచరి కార్యాలయం ముష్కరుల లక్ష్యం కాదని ఆయన చెప్పారు. సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం భవనం ఎదురుగామరో రోడ్డు మీద ఈ పేలుడు జరిగిందని వివరించారు. సాంస్కృతిక సహచరి కార్యాలయ విద్యార్థులు మరియు సాంస్కృతిక మిషన్ సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నాయని, ఈ పేలుడులో ఎవరూ గాయాలపాలు కాలేదని మోనా బిన్తె మోస అల్ జేద్జలియ నిర్ధారించింది
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







