కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు
- March 06, 2016
కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. శనివారం ఉదయం కైరో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం యొక్క సాంస్కృతిక సహచరి కార్యాలయం సమీపంలో ఈ సంఘటన నెలకొంది. ఈ పేలుడు లో ఈజిప్షి పౌరులకు చెందిన 6 వాహనాలు ధ్వంసం కాబడ్డాయి. ఈజిప్ట్ సుల్తానేట్ రాయబారిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆలీ అల్ హారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక సహచరి కార్యాలయం ముష్కరుల లక్ష్యం కాదని ఆయన చెప్పారు. సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం భవనం ఎదురుగామరో రోడ్డు మీద ఈ పేలుడు జరిగిందని వివరించారు. సాంస్కృతిక సహచరి కార్యాలయ విద్యార్థులు మరియు సాంస్కృతిక మిషన్ సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నాయని, ఈ పేలుడులో ఎవరూ గాయాలపాలు కాలేదని మోనా బిన్తె మోస అల్ జేద్జలియ నిర్ధారించింది
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









