కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు
- March 06, 2016
కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. శనివారం ఉదయం కైరో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం యొక్క సాంస్కృతిక సహచరి కార్యాలయం సమీపంలో ఈ సంఘటన నెలకొంది. ఈ పేలుడు లో ఈజిప్షి పౌరులకు చెందిన 6 వాహనాలు ధ్వంసం కాబడ్డాయి. ఈజిప్ట్ సుల్తానేట్ రాయబారిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆలీ అల్ హారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక సహచరి కార్యాలయం ముష్కరుల లక్ష్యం కాదని ఆయన చెప్పారు. సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం భవనం ఎదురుగామరో రోడ్డు మీద ఈ పేలుడు జరిగిందని వివరించారు. సాంస్కృతిక సహచరి కార్యాలయ విద్యార్థులు మరియు సాంస్కృతిక మిషన్ సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నాయని, ఈ పేలుడులో ఎవరూ గాయాలపాలు కాలేదని మోనా బిన్తె మోస అల్ జేద్జలియ నిర్ధారించింది
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







