భారత్ కరోనా అప్డేట్
- June 10, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే.4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా,మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది.4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది.అయితే, నిన్నటి డేటా ప్రకారం భారత్ లో 93,896 కేసులు నమోదవ్వగా,మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది.దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.భారత్ లో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా,మొత్తం మరణాల సంఖ్య 3,59,695 చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన