సాగునీటి ఒప్పందాల కోసం ముంబయి బయలుదేరిన కేసీఆర్
- March 07, 2016
మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, అధికారులతో కూడిన బృందం ముంబయి బయలుదేరి వెళ్లింది. కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగరరావు, సీఎస్ రాజీవ్శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ సహా 5 బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్తో రేపు ఉదయం కేసీఆర్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









