సాగునీటి ఒప్పందాల కోసం ముంబయి బయలుదేరిన కేసీఆర్
- March 07, 2016
మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, అధికారులతో కూడిన బృందం ముంబయి బయలుదేరి వెళ్లింది. కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగరరావు, సీఎస్ రాజీవ్శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ సహా 5 బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్తో రేపు ఉదయం కేసీఆర్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







