భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం

- March 07, 2016 , by Maagulf
భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం

 దేశంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం రావడంతో భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ సహా ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, భోపాల్‌, లఖ్‌నవూ, జయపురలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, విస్తృత తనిఖీలు చేపట్టాని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com