భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం
- March 07, 2016
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం రావడంతో భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, భోపాల్, లఖ్నవూ, జయపురలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, విస్తృత తనిఖీలు చేపట్టాని ఆదేశించింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









