ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ కాంబినేషన్ లో సినిమా
- June 02, 2015
నందమూరి ఫ్యామిలీలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త గత కొన్నాళ్ళనుంచి తెగ హల్చల్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కథారచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారని అంటున్నారు. వక్కంతం వంశీ చెప్పిన పవర్ఫుల్ కథ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఇద్దరికీ నచ్చిందని, వారిద్దరూ వెంటనే సినిమాను ఓకేచేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్కు వక్కంతం వంశీ తాజాగా టెంపర్ లాంటి సూపర్హిట్ సినిమాను అందించిన విషయం తెలిసిందే! కళ్యాణ్రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్-2 ఈనెలలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









