ఇల్లిగల్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకున్న బహ్రెయిన్ అధికారులు
- June 12, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పబ్లిక్ గ్యాదరింగ్ పై ఆంక్షలు విధించిన బహ్రెయిన్...నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టింది. కోవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..జనం గుమికూడటంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ తో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో మరణించిన హుస్సేన్ అహ్మద్ ఇసా బరాకత్ అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లటంతో టాస్క్ ఫోర్స్ ఆదేశాలకు విరుద్ధంగా పబ్లిక్ గ్యాదరింగ్ చట్టవిరుద్ధమన్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో అందుకు భిన్నంగా వ్యవహరించి సమాజ ద్రోహానికి పాల్పడొద్దని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









