బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్
- June 14, 2021ఢిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
ఈటలతో పాటు మరికొందరు నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈటల చెప్పారు. సోమవారం ఉదయం ఈటల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్