హజ్ యాత్రకు మహిళలు చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ
- June 14, 2021
సౌదీ: హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం..ఈ సారి మహిళలు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సాధికారికత దిశగా ఇప్పటికే పలు సంస్కరణ నిర్ణయాలు అమలు చేస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం..హజ్ యాత్రలోనూ మహిళలు సొంతంగా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







