హజ్ యాత్రకు మహిళలు చేసుకోవచ్చని ప్రకటించిన సౌదీ
- June 14, 2021సౌదీ: హజ్ యాత్రకు పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు ప్రకటించిన సౌదీ ప్రభుత్వం..ఈ సారి మహిళలు కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. పురుషులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామే సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సాధికారికత దిశగా ఇప్పటికే పలు సంస్కరణ నిర్ణయాలు అమలు చేస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం..హజ్ యాత్రలోనూ మహిళలు సొంతంగా రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!