మిడ్ - డే బ్రేక్: యుఎఈలో రేపటి నుండి అమలు
- June 14, 2021యూఏఈ: జూన్ 15 వ తేదీ నుండి యూఏఈలో మిడ్ - డే బ్రేక్ కార్మికులకు తప్పని సరి. మధ్యాహ్నం 12.30 గంటల నుండి, 3 గంటల వరకూ నేరుగా ఎండ కింద, బహిరంగం ప్రదేశాల్లో పని చేసేవారికి, ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 15 వరకూ ఈ మిడ్ - డే బ్రేక్ అమలులో ఉంటుంది. నిబంధన పాటించని సంస్థలకు ఒక్కో కార్మికుడికీ 5,000 దిర్హాముల చొప్పున జరిమానా విధిస్తారు.అత్యధికంగా 50,000 దిర్హాముల వరకూ జరిమానా ఆయా సంస్థలకు విధించే అవకాశముంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు