మిడ్ - డే బ్రేక్: యుఎఈలో రేపటి నుండి అమలు
- June 14, 2021
యూఏఈ: జూన్ 15 వ తేదీ నుండి యూఏఈలో మిడ్ - డే బ్రేక్ కార్మికులకు తప్పని సరి. మధ్యాహ్నం 12.30 గంటల నుండి, 3 గంటల వరకూ నేరుగా ఎండ కింద, బహిరంగం ప్రదేశాల్లో పని చేసేవారికి, ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 15 వరకూ ఈ మిడ్ - డే బ్రేక్ అమలులో ఉంటుంది. నిబంధన పాటించని సంస్థలకు ఒక్కో కార్మికుడికీ 5,000 దిర్హాముల చొప్పున జరిమానా విధిస్తారు.అత్యధికంగా 50,000 దిర్హాముల వరకూ జరిమానా ఆయా సంస్థలకు విధించే అవకాశముంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







