మిడ్ - డే బ్రేక్: యుఎఈలో రేపటి నుండి అమలు
- June 14, 2021యూఏఈ: జూన్ 15 వ తేదీ నుండి యూఏఈలో మిడ్ - డే బ్రేక్ కార్మికులకు తప్పని సరి. మధ్యాహ్నం 12.30 గంటల నుండి, 3 గంటల వరకూ నేరుగా ఎండ కింద, బహిరంగం ప్రదేశాల్లో పని చేసేవారికి, ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 15 వరకూ ఈ మిడ్ - డే బ్రేక్ అమలులో ఉంటుంది. నిబంధన పాటించని సంస్థలకు ఒక్కో కార్మికుడికీ 5,000 దిర్హాముల చొప్పున జరిమానా విధిస్తారు.అత్యధికంగా 50,000 దిర్హాముల వరకూ జరిమానా ఆయా సంస్థలకు విధించే అవకాశముంది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి