శంషాబాద్ విమానాశ్రయంలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
- June 17, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది.ఎయిర్పోర్ట్లో గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు.ఆ ముగ్గురు వ్యక్తులను విమానాశ్రయ సిబ్బంది వెంటనే విమనాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి(42) అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు వ్యక్తులు జాకీర్, ఇలియాస్ సురక్షితంగా ఉన్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు శంషాబాద్ డి.సి.పి ప్రకాష్ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







