మిషెరిబ్ యాప్ ద్వారా విజిటర్స్ వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు
- June 18, 2021
దోహా: మిషెరిబ్ డౌన్ టౌన్ దోహా పర్యాటకులు అలాగే నివాసితులు మిషెరిబ్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచే వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు. నావిగేట్ చేయడానికి, లొకేట్ చేయడానికీ ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుంది. 3డి ఇంటరాక్టివ్ యాప్ ద్వారా మసీదులు, స్క్వేర్స్, మ్యూజియంలు మరియు భవనాల్ని మ్యాప్ చేయవచ్చు. స్టోర్లు, రెస్టారెంట్లు వంటి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ట్రామ్ వినియోగదారులకు కూడా ట్రెయిన్ స్టేషన్లు, టైమింగ్స్ వంటి వివరాలు ఇందులో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికలపై ఈ యాప్ అందుబాటులో వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







