మిషెరిబ్ యాప్ ద్వారా విజిటర్స్ వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు
- June 18, 2021
దోహా: మిషెరిబ్ డౌన్ టౌన్ దోహా పర్యాటకులు అలాగే నివాసితులు మిషెరిబ్ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ ఫోన్ నుంచే వర్చువల్ విధానంలో నగర అందాల్ని తిలకించవచ్చు. నావిగేట్ చేయడానికి, లొకేట్ చేయడానికీ ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుంది. 3డి ఇంటరాక్టివ్ యాప్ ద్వారా మసీదులు, స్క్వేర్స్, మ్యూజియంలు మరియు భవనాల్ని మ్యాప్ చేయవచ్చు. స్టోర్లు, రెస్టారెంట్లు వంటి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ట్రామ్ వినియోగదారులకు కూడా ట్రెయిన్ స్టేషన్లు, టైమింగ్స్ వంటి వివరాలు ఇందులో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వేదికలపై ఈ యాప్ అందుబాటులో వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







