బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా
- June 21, 2021బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 88,000 మందికి జరిమానా విధించడం జరిగింది ఫేస్ మాస్క్ ధరించకపోవడం వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 10,360 మంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 12,056 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అంబులెన్స్ సెంటర్ 16,927 కాల్స్ కోవిడ్ సంబంధితమైనవి అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు