కంప్రెసర్లలో దాచిన మరిజువానాను స్వాధీనం చేసుకున్న ఖతార్ కస్టమ్స్
- June 21, 2021
దోహా: కార్గో మరియు స్పెషల్ ఎయిర్ పోర్ట్స్ డిపార్టుమెంట్ అత్యంత చాకచక్యంగా 17.5 కిలోల మరిజువానాను కంప్రెసర్ల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన కంప్రెసర్లలో మరిజువానాను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ యత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారనీ, ఇలాంటి స్మగ్లింగ్ యత్నాలకు పాల్పేడేవారికి కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









