కంప్రెసర్లలో దాచిన మరిజువానాను స్వాధీనం చేసుకున్న ఖతార్ కస్టమ్స్
- June 21, 2021
దోహా: కార్గో మరియు స్పెషల్ ఎయిర్ పోర్ట్స్ డిపార్టుమెంట్ అత్యంత చాకచక్యంగా 17.5 కిలోల మరిజువానాను కంప్రెసర్ల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన కంప్రెసర్లలో మరిజువానాను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ యత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారనీ, ఇలాంటి స్మగ్లింగ్ యత్నాలకు పాల్పేడేవారికి కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?







