కంప్రెసర్లలో దాచిన మరిజువానాను స్వాధీనం చేసుకున్న ఖతార్ కస్టమ్స్
- June 21, 2021
దోహా: కార్గో మరియు స్పెషల్ ఎయిర్ పోర్ట్స్ డిపార్టుమెంట్ అత్యంత చాకచక్యంగా 17.5 కిలోల మరిజువానాను కంప్రెసర్ల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎయిర్ కండిషనర్లకు సంబంధించిన కంప్రెసర్లలో మరిజువానాను స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించి కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్ యత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నారనీ, ఇలాంటి స్మగ్లింగ్ యత్నాలకు పాల్పేడేవారికి కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







