భారత్ వ్యాక్సిన్ పై క్లారిటీ ఇచ్చిన యూఏఈ
- June 21, 2021
యూఏఈ: ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనకా కోవిడ్ 19 వ్యాక్సిన్, భారతదేశంలో కోవిషీల్డ్ పేరుతో విక్రయించబడుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈ ఆమోదం పొందినదేనని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్నవారు భారతదేశం నుంచి యూఏఈకి వస్తే, వ్యాక్సినేషన్ పొందినట్లు గుర్తిస్తారా.? లేదా.? అన్నదానిపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సందేహాలకు యూఏఈ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యూఏఈలో ఆమోదం పొందిన వ్యాక్సిన్ అని.. యూఏఈ వర్గాలు పేర్కొన్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణీకుల్ని, తగిన ప్రోటోకాల్స్ అనుగుణంగా అనుమతిస్తామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









