మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు
- June 22, 2021
కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్, 439 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత 17 రోజుల్లో. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవి. మొత్తం 377 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 281 కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. మొత్తం 439 ఉల్లంఘనల్ని నమోదు చేశారు అధికారులు. హాట్ లైన్ ద్వారా 22 ఉల్లంఘనల రిపోర్టులు అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







