మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు
- June 22, 2021
కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్, 439 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత 17 రోజుల్లో. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవి. మొత్తం 377 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 281 కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. మొత్తం 439 ఉల్లంఘనల్ని నమోదు చేశారు అధికారులు. హాట్ లైన్ ద్వారా 22 ఉల్లంఘనల రిపోర్టులు అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







