మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు

- June 22, 2021 , by Maagulf
మధ్యాహ్నం వర్క్ బ్యాన్: 439 ఉల్లంఘనల నమోదు

కువైట్: పబ్లిక్ అతారిటీ ఫర్ మేన్ పవర్, 439 ఉల్లంఘనల్ని నమోదు చేసింది గత 17 రోజుల్లో. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ నిర్ణయానికి సంబంధించిన ఉల్లంఘనలు ఇవి. మొత్తం 377 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 281 కంపెనీలు ఉల్లంఘనకు పాల్పడ్డాయి. మొత్తం 439 ఉల్లంఘనల్ని నమోదు చేశారు అధికారులు. హాట్ లైన్ ద్వారా 22 ఉల్లంఘనల రిపోర్టులు అందుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com