5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్
- June 22, 2021
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహవ్ అల్ ఖలీఫా సమక్షంలో, రామ్లిలో ఇబ్రహీం ఖాలిల్ కనూ కంపెనీ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ దేశంలో ఇది ఐదో కేంద్రం. రోజుకి 450 వాహనాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రానికి వుంది. నెలకు 11,250 పరీక్షలు జరుగుతాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షణలో ఈ కేంద్రాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









