5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్
- June 22, 2021
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహవ్ అల్ ఖలీఫా సమక్షంలో, రామ్లిలో ఇబ్రహీం ఖాలిల్ కనూ కంపెనీ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ దేశంలో ఇది ఐదో కేంద్రం. రోజుకి 450 వాహనాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రానికి వుంది. నెలకు 11,250 పరీక్షలు జరుగుతాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షణలో ఈ కేంద్రాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







