5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్

- June 22, 2021 , by Maagulf
5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్

బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహవ్ అల్ ఖలీఫా సమక్షంలో, రామ్లిలో ఇబ్రహీం ఖాలిల్ కనూ కంపెనీ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ దేశంలో ఇది ఐదో కేంద్రం. రోజుకి 450 వాహనాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రానికి వుంది. నెలకు 11,250 పరీక్షలు జరుగుతాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షణలో ఈ కేంద్రాలు నడుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com