5వ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని రామ్లిలో ప్రారంభించిన ట్రాఫిక్
- June 22, 2021
బహ్రెయిన్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహవ్ అల్ ఖలీఫా సమక్షంలో, రామ్లిలో ఇబ్రహీం ఖాలిల్ కనూ కంపెనీ సాంకేతిక పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. బహ్రెయిన్ దేశంలో ఇది ఐదో కేంద్రం. రోజుకి 450 వాహనాలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఈ కేంద్రానికి వుంది. నెలకు 11,250 పరీక్షలు జరుగుతాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పర్యవేక్షణలో ఈ కేంద్రాలు నడుస్తాయి.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!