ఇండియన్ మిలిటరీ ఎటాచీతో బిడిఎఫ్ చీఫ్
- March 08, 2016
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, మస్కట్ బేస్డ్ ఇండియన్ మిలిటరీ ఎటాచీ టు బహ్రెయిన్ కల్నల్ హరిహరన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆఫీసర్కి స్వాగతం పలికిన బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇరుదేశాల మధ్యా సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరువురూ చర్చించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ కోర్ట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సాద్ మరియు మిలిటరీ కోఆపరేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ షేక్ అహ్మద్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







