ఇండియన్ మిలిటరీ ఎటాచీతో బిడిఎఫ్ చీఫ్
- March 08, 2016బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, మస్కట్ బేస్డ్ ఇండియన్ మిలిటరీ ఎటాచీ టు బహ్రెయిన్ కల్నల్ హరిహరన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆఫీసర్కి స్వాగతం పలికిన బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇరుదేశాల మధ్యా సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరువురూ చర్చించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ కోర్ట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సాద్ మరియు మిలిటరీ కోఆపరేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ షేక్ అహ్మద్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్