ఇండియన్ మిలిటరీ ఎటాచీతో బిడిఎఫ్ చీఫ్
- March 08, 2016
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, మస్కట్ బేస్డ్ ఇండియన్ మిలిటరీ ఎటాచీ టు బహ్రెయిన్ కల్నల్ హరిహరన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆఫీసర్కి స్వాగతం పలికిన బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇరుదేశాల మధ్యా సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరువురూ చర్చించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ కోర్ట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సాద్ మరియు మిలిటరీ కోఆపరేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ షేక్ అహ్మద్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









