ఇండియన్ మిలిటరీ ఎటాచీతో బిడిఎఫ్ చీఫ్
- March 08, 2016బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, మస్కట్ బేస్డ్ ఇండియన్ మిలిటరీ ఎటాచీ టు బహ్రెయిన్ కల్నల్ హరిహరన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇండియన్ ఆఫీసర్కి స్వాగతం పలికిన బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇరుదేశాల మధ్యా సంబంధాలు, పరస్పర సహకారం మరింత బలోపేతమవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరు దేశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలపై ఇరువురూ చర్చించారు. బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ జనరల్ కమాండ్ కోర్ట్ యాక్టింగ్ డైరెక్టర్ మేజర్ జనరల్ మహమ్మద్ సాద్ మరియు మిలిటరీ కోఆపరేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ షేక్ అహ్మద్ ఖలీఫా అల్ ఖలీఫా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ