చైనా పాఠశాలలో అగ్నిప్రమాదం...18మంది మృతి!
- June 25, 2021
చైనా: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లోని షాంగ్కియు నగరంలోని జెచెంగ్ కౌంటీలో స్థానిక మార్షల్ ఆర్ట్స్ పాఠశాలలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. తెల్లవారు జామున కావడంటతో మంటలు పూర్తిగా వ్యాపించే వరకు ఎవరూ గుర్తించకపోవడంతోనే ఇంత భారీస్థాయిలో నష్టం కలిగినట్లు తెలుస్తుంది.
ఇప్పటికి ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది మృతి చెందగా మరో 16 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఈ నెల 13న సెంట్రల్ హుబెయి ప్రావిన్స్లో గ్యాస్ పైప్లైన్ పేలుడు సంభవించడం 25 మంది మరణించగా..138 మంది వరకు గాయపడ్డ విషయం తెలిసిందే. భద్రతా నిర్వహణ లోపాలుతోనే ఆ ప్రమాదం జరగడంతో ఎనిమిది మంది ఉద్యోగులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









