వ్యాక్సిన్ పొందిన వారికి కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- June 26, 2021
ఒమన్: ఒమన్ సందర్శించే పర్యాటకులకు, ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులకు క్వారంటైన్, కోవిడ్ టెస్ట్ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోకి వచ్చే వారు వ్యాక్సిన్ పొందినా కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. ప్రోటోకాల్ మార్పులకు సంబంధించి సుప్రీం కమిటీ ఎలాంటి ఆమోదం తెలుపలేదని..దీంతో సుల్తానేట్లోకి వచ్చే వాళ్లందరికీ ఒకే తరహా కోవిడ్ ప్రోటోకాల్ పాటించనున్నట్లు తెలిపింది. దీంతో ఒమనీ పౌరులకు ముందుగా కోవిడ్ టెస్ట్ నిర్వహించి, హోం క్వారంటైన్ కు అనుమతించనున్నారు. ఇక విదేశీ పర్యాటకులు, ప్రవాసీయులు ఇన్ట్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- దక్షిణ అల్ బతినాలో ఇద్దరు మృతి..ఒకరు సేఫ్..!!
- iPhoneలను వెంటనే అప్డేట్ చేసుకోవాలన్న ఖతార్ NCSA..!!
- మిడిలీస్టులోనే అతిపెద్ద వాటర్ పార్క్ కిద్దియాలో సాఫ్ట్ లాంచ్..!!
- విమాన ఛార్జీలపై పరిమితులను ఉపసంహరించుకున్న భారత్..!!
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!









