వ్యాక్సిన్ పొందిన వారికి కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- June 26, 2021
ఒమన్: ఒమన్ సందర్శించే పర్యాటకులకు, ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులకు క్వారంటైన్, కోవిడ్ టెస్ట్ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు లేవని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోకి వచ్చే వారు వ్యాక్సిన్ పొందినా కూడా క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. ప్రోటోకాల్ మార్పులకు సంబంధించి సుప్రీం కమిటీ ఎలాంటి ఆమోదం తెలుపలేదని..దీంతో సుల్తానేట్లోకి వచ్చే వాళ్లందరికీ ఒకే తరహా కోవిడ్ ప్రోటోకాల్ పాటించనున్నట్లు తెలిపింది. దీంతో ఒమనీ పౌరులకు ముందుగా కోవిడ్ టెస్ట్ నిర్వహించి, హోం క్వారంటైన్ కు అనుమతించనున్నారు. ఇక విదేశీ పర్యాటకులు, ప్రవాసీయులు ఇన్ట్సిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







