మార్చ్ 23న 'రన్'
- March 08, 2016
సందీప్ కిషన్, అనీషా అంబ్రాస్ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి అనీషా అంబ్రాస్ సోషల్మీడియాలో పేర్కొన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏటీవీ రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆదర్శ్, కాశీ విశ్వనాథ్, ప్రవీణ్, షకలక శంకర్, రామ్ప్రసాద్, కౌషిక్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









