మార్చ్ 23న 'రన్'
- March 08, 2016
సందీప్ కిషన్, అనీషా అంబ్రాస్ జంటగా రూపుదిద్దుకున్న చిత్రం 'రన్'. ఈ చిత్రాన్ని మార్చి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నటి అనీషా అంబ్రాస్ సోషల్మీడియాలో పేర్కొన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏటీవీ రామబ్రహ్మం సుంకర సమర్పిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఆదర్శ్, కాశీ విశ్వనాథ్, ప్రవీణ్, షకలక శంకర్, రామ్ప్రసాద్, కౌషిక్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







