అబుదాబీలో 200 మిలియన్ డాలర్లతో ఆసుపత్రి ప్రారంభం
- March 08, 2016
ఎన్ఎమ్సి హెల్త్ కేర్ యూఏఈ ప్రైవేట్ సెక్టార్లో అతి పెద్ద ఆసుపత్రిని ప్రారంభించారు. 200 మిలియన్ డాలర్లతో అబుదాబీలోని ఖలీఫా సిటీలో ఎన్ఎమ్సి రాయల్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు. 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీన్ని నిర్మించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ మరియు నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఎన్ఎమ్సి రాయల్ హాస్పిటల్ని ప్రారంభించారు. 800 మంది అధికారులు, ప్రముఖులు, ఇతర మెడికల్ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 8000 మంది ఉద్యోగులు, 1000 మంది డాక్టర్లతో ఎన్ఎమ్సి హెల్త్ కేర్ సేవల అందిస్తోందని చెప్పారు సిఇఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ బి.ఆర్.శెట్టి.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







