కోవిడ్ 19 ప్రోటోకాల్స్ ఉల్లంఘన: కమ్యూనిటీ సెంటర్ మూసివేత
- July 01, 2021
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, ఓ కమ్యూనిటీ సెంటర్ (మాతం) మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి.వారం రోజులపాటు ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నారు. ఈ సమయంలో కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేపట్టడంతోపాటు,శానిటైజేషన్ చేస్తారు. మసీదులు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే కఠిన చర్యలు చేపడతామని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









