కోవిడ్ 19 ప్రోటోకాల్స్ ఉల్లంఘన: కమ్యూనిటీ సెంటర్ మూసివేత
- July 01, 2021
బహ్రెయిన్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్, ఓ కమ్యూనిటీ సెంటర్ (మాతం) మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.కరోనా ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి.వారం రోజులపాటు ఈ కేంద్రాన్ని మూసివేస్తున్నారు. ఈ సమయంలో కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేపట్టడంతోపాటు,శానిటైజేషన్ చేస్తారు. మసీదులు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని, కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించకపోతే కఠిన చర్యలు చేపడతామని అథారిటీస్ హెచ్చరించాయి.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం