క్యూఎన్సీసీ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా 650,000 మందికి వ్యాక్సినేషన్
- July 05, 2021దోహా: నేషనల్ మాస్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సెంటర్ - ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (క్యూఎన్సీసీ), జూన్ 29వ తేదీతో మూసివేయడం జరిగింది. 650,000 మందికి వ్యాక్సినేషన్ చేయాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ప్రారంభించగా, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. వరల్డ్ పర్ క్యాపిటా వ్యాక్సిన్ కవరేజ్ విభాగంలో ఖతార్ ప్రపంచంలోనే టాప్ 10 లిస్టులో స్థానం దక్కించుకుంది. మాస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రాజెక్టు, ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఫిబ్రవరి 18న ప్రారంభమయ్యింది. ఫస్ట్ డోస్ తీసుకున్నవారికి, తదుపరి డోస్ ఇచ్చే విషయమై అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరిగింది. అలా లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలోనే చేరుకున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?