అక్రమంగా రెసిడెన్సీ రెన్యువల్: 60 మందికి పైగా వలసదాలపై విచారణ
- July 12, 2021కువైట్: 60 ఏళ్ళ పైబడిన వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్కి సహకరించిన 35 మంది ఉద్యోగులపై విచారణ జరుగుతోంది. కాగా, 157 మంది వలసదారుల రెసిడెన్సీలను అక్రమంగా రెన్యువల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సెకెండరీ సర్టిఫికెట్లు అలాగే అంతకంటే తక్కువ కలిగి న 60 ఏళ్ళ లోపు వయసున్న వారికి జనవరి నుంచి రెసిడెన్సీ రెన్యువల్ లేదా ట్రాన్స్ఫర్ రద్దు చేస్తూ కువైట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, నలుగురు రెసిడెంట్స్ 3 ఏళ్ళ కాలానికి వర్క్ పర్మిట్లు పొందారు.27 మంది రెండేళ్ళ కాలానికి వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. మిగిలినవారు, ఏడాది కాలానికిగాను వర్క్ పర్మిట్లను పొందారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..