తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీతో భేటీ అయిన ఇరాన్ కాన్సుల్ జనరల్
- July 12, 2021హైదరాబాద్: ఇరాన్ కాన్సుల్ జనరల్ మహదీ షారోఖీ మరియు డిప్యూటీ కాన్సుల్ మినా హడియన్ సోమవారం నాడు హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీనీ అధికార నివాసంలో కలిశారు.ఈ సందర్భంగా భారతదేశం మరియు ఇరాన్ యొక్క సాధారణ సంస్కృతిపై చర్చించారు.ముఖ్యంగా హైదరాబాద్-ఇరాన్ సంబంధాలు, జీవన పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ