కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 126 మందిపై విచారణ

- July 13, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 126 మందిపై విచారణ

దోహా: కరోనా నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత అథారిటీస్, 126 మంది వ్యక్తుల్ని ప్రాసిక్యూషన్ కోసం పంపడం జరిగింది. వీరిలో 104 మంది ఫేస్ మాస్కులు ధరించని కారణంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోనున్నారు. మరో 22 మంది సేఫ్ డిస్టెన్స్ పాటించని కారణంగా ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడ్డారు. ఇన్ఫెక్సువస్ డిసీజెస్ మరియు ప్రికాషనరీ మెజర్స్ డిక్రీ లా నెంబర్ 17 ఆఫ్ 1990 మరియు క్యాబినెట్ నిర్ణయం నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com