నేపాల్ బాధితులకు అండగా నిలిచిన తెలుగుదనం..
- June 03, 2015

నేపాల్లో సంభవించిన భూకంపం అనంతరం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ దేశాల్లో ఇతోదికంగా సహాయపడుతున్నాయి. తమవంతు సాయంగా అబుధాబి నుంచి భూకంప బాధితుల కోసం భారీగా బ్లాంకెట్స్, టెంట్లను ముస్తాఫ్ఫా తెలుగు అసోసియేషన్ వారు ప్రముఖ న్యాయవాది కం నేపాల్ ఎంబసీలో న్యాయసలహాదారు గా వ్యవహరిస్తున్న ఒబిలిశెట్టి అనురాధ గారు అంబాసిడర్ మిస్టర్ ధనంజయ్ జ్హ కు అందించారు. యూఏఈ నాయకులు, ప్రజలు ఎంతో విశాల హృదయం గలవారనీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ముందుంటారనీ చెబుతూ, నేపాల్ భూకంప మృతులకు సంతాపం తెలిపారు. యూఏఈ నాయకుల సూచన మేరకు ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







