నేపాల్ బాధితులకు అండగా నిలిచిన తెలుగుదనం..
- June 03, 2015

నేపాల్లో సంభవించిన భూకంపం అనంతరం అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు వివిధ దేశాల్లో ఇతోదికంగా సహాయపడుతున్నాయి. తమవంతు సాయంగా అబుధాబి నుంచి భూకంప బాధితుల కోసం భారీగా బ్లాంకెట్స్, టెంట్లను ముస్తాఫ్ఫా తెలుగు అసోసియేషన్ వారు ప్రముఖ న్యాయవాది కం నేపాల్ ఎంబసీలో న్యాయసలహాదారు గా వ్యవహరిస్తున్న ఒబిలిశెట్టి అనురాధ గారు అంబాసిడర్ మిస్టర్ ధనంజయ్ జ్హ కు అందించారు. యూఏఈ నాయకులు, ప్రజలు ఎంతో విశాల హృదయం గలవారనీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే విషయంలో ముందుంటారనీ చెబుతూ, నేపాల్ భూకంప మృతులకు సంతాపం తెలిపారు. యూఏఈ నాయకుల సూచన మేరకు ఈ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







