అబుధాబిలో స్టే హోం ఆదేశాలు..సోమవారం నుంచి అమలు
- July 16, 2021అబుధాబి: ఈ నెల 19 నుంచి పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నట్లు అబుధాబి వెల్లడించింది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అబుధాబి వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రజలు స్టెరిలైజేషన్ ప్రోగ్రాంకు తమ వంతు సాయంగా ఇళ్లలోనే ఉండాలని కోరింది. లాక్ డౌన్ అమలు సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని పేర్కొంది. ఫుడ్, మెడిసిన్ వంటి అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలాని, అదీ కూడా http://http://adpolice.gov.ae లింక్ ద్వారా ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటికి రావాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు