రెస్టారెంట్, కేఫ్ మరియు పార్క్ సామర్థ్యాన్ని పరిమితం చేసిన అబుదాబీ
- July 16, 2021
అబుదాబీ: అబుదాబీ స్థానిక అధారిటీస్, రెస్టారెంట్లు అలాగే కాఫీ షాపులు మరియు పబ్లిక్ ట్రాన్సుపోర్టు సామర్ధ్యానికి షరతులు విధించింది. పబ్లిక్ ట్రాన్సుపోర్టు బస్సుల్లో 75 శాతం నుండి 50 శాతానికి సామర్ధ్యాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, నిషేధించిన సీట్లలో కూర్చుంటే కనుక 3,000 దిర్హాములు జరిమానా విధిస్తారు. ఐదుగురికి వినియోగించే టాక్సీలో అత్యధికంగా ముగ్గురికి మాత్రమే అనుమతిస్తారు. ఏడుగురి కోసం వినియోగించే టాక్సీలో నలుగురికి మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, కేఫ్లు 80 శాతం సామర్ధ్యంతోనే పని చేయాలి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







