అల్ హోస్న్ యాప్ లో E కేటగిరి వారికీ పీసీఆర్ టెస్ట్ మస్ట్
- July 17, 2021
అబుధాబి: అబుధాబి వచ్చే ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది ఎమిరేట్ పాలన యంత్రాంగం.అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్ లేదా E కేటగిరి ఉన్న వారికి కూడా ఇక మీదట పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధన విధించింది. అంతేకాదు..అబుధాబి చేరుకున్నాక 4, 8వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక డీపీఐ తీసుకున్న వారు అబుధాబి చేరుకున్న 3, 7వ రోజుల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కోవిడ్ థార్డ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







